If you charge it once, you will get up to 650 km. You will be shocked if you know the price.
ఒక సారి ఛార్జ్ చేస్తే 650కి.మీ వరకు వస్తుంది.ధర ఎంతో తెలిస్తే షాక్ అవుతారు..
చైనా అతిపెద్ద ఎలక్ట్రిక్ కార్ల తయారీ సంస్థ BYD భారతదేశంలో సీల్డ్ సెడాన్ను విడుదల చేస్తోంది.BYD ను మూడు వేరియంట్లలోభారత్ లో విడుదల చేశారు. డైనమైట్ (రూ. 41 లక్షలు), ప్రీమియం (రూ. 45.55 లక్షలు)తో మార్కెట్లో కి విడుదలైంది. (రూ. 53 లక్షలు) – అన్నీ ఎక్స్-షోరూమ్ ధరలు.
ప్రత్యేకమైన LED లైట్లు, దాచిన డోర్ హ్యాండిల్స్, 19-అంగుళాల వీల్స్ ఎటాచ్ చేసి ఉన్నాయి. బ్లాక్ థీమ్, సౌకర్యవంతమైన హీటెడ్/వెంటిలేటెడ్ ఫ్రంట్ సీట్లు, క్రిస్టల్ గేర్షిఫ్ట్, రొటేటబుల్ 15.6-అంగుళాల ఇన్ఫోటైన్మెంట్ స్క్రీన్, HUD డిస్ప్లే వైపర్లు AC కోసం ఆటోమేటిక్ ఫీచర్లు కూడా ఏర్పాటు చేశారు.
మెరుగైన స్థలం, భద్రత, పనితీరు కోసం BYD సీల్ ఇ-ప్లాట్ఫారమ్ 3.0పై నిర్మించబడింది. ఈ కారు 3.8 సెకన్లలో 0-100 కిమీ/గం : 650 కిమీ వరకు (ప్రీమియం వేరియంట్). ఫాస్ట్ ఛార్జింగ్: 15 నిమిషాల్లో 200 కి.మీ.
మీరు ఈ కారును మార్చి 31వ తేదీలోపు బుక్ చేసుకుంటే, మీకు ఉచిత 7kW హోమ్ ఛార్జర్ ఇన్స్టాల్ చేయబడుతుంది. దీనితో పాటు, 3kW పోర్టబుల్ ఛార్జర్, BYD SEAL మొబైల్ పవర్ యూనిట్, 6 సంవత్సరాల రోడ్సైడ్ అసిస్టెన్స్, వన్ టైమ్ ఫ్రీ ఇన్స్పెక్షన్ సర్వీస్ అందించబడతాయి. కారు కోసం ప్రీ-రిజిస్ట్రేషన్ ఫిబ్రవరి 28న ప్రారంభమవుతుంది మరియు మీరు కారును ఏప్రిల్ 30లోపు కొనుగోలు చేస్తే, మీరు UEFA టోర్నమెంట్కు టిక్కెట్ను మరియు విమాన టిక్కెట్ను గెలుచుకునే అవకాశం ఉంటుంది.