NASA: మగువలు కూడా ముందే.. చంద్రుడిపై కాలుమోపనున్న నారీమణి.. ఎవరో తెలుసా?

NASA: Do you know anyone who will walk on the moon even before the moon?

NASA: మగువలు కూడా ముందే.. చంద్రుడిపై కాలుమోపనున్న నారీమణి.. ఎవరో తెలుసా?

 Everyone knows that Neil Armstrong was the first to set foot on the moon. But no women have ever set foot on the moon. But now that time has come.

 NASA: మగువలు కూడా ముందే.. చంద్రుడిపై కాలుమోపనున్న నారీమణి.. ఎవరో తెలుసా?

 చంద్రుడి మీద మొదటగా నీల్ అర్మ్ స్ట్రాంగ్ కాలు పెట్టారని అందరికీ తెలిసిందే. కానీ మహిళలేవరు ఇంతవరకు చంద్రునిపై కాలు మోపలేదు. అయితే ఇప్పుడు ఆ సమయం వచ్చేసింది.

కానీ మహిళలేవరు ఇంతవరకు చంద్రునిపై కాలు మోపలేదు. అయితే ఇప్పుడు ఆ సమయం వచ్చేసింది. 

అమెరికాకు చెందిన క్రిస్టినా హామ్మొక్ కోచ్ అనే మహిళ వ్యోమగామి చంద్రని మీద అడుగుపెట్టబోయే మొదటి మహిళగా రికార్డు సృష్టించనున్నారు. 

ఈ విషయాన్ని నాసా ట్విట్టర్ ద్వారా వెల్లడించింది. అర్టెమిస్ II లూనార్ మూన్ టీమ్ లోని నలుగురు సభ్యల్లో క్రిస్టినా కోచ్ ఒకరు. అయితే ఈ మిషన్ లో ఆమెతో పాటు జెరెమీ హన్సెన్, విక్టర్ గ్లోవర్ , రెయిడ్ వైజ్ మెన్ భాగస్వామ్యం కానున్నారు. 

ఈ వ్యోమగాములు చంద్రునిపైకి వెళ్లాక అక్కడ సుమారు పదిరోజుల పాటు పరిశోధనలు చేయనున్నారు.

అయితే క్రిస్టినా కోచ్ 2019లోనే స్పేస్ స్టేషన్ కి వెళ్లారు. 2013లో ఆమె నాసాలో చేరారు. ఈ క్రమంలోనే ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ ఫ్లైజ్ ఇంజనీర్ గా ఆమె పనిచేశారు. 

చంద్రుని మీదకి వెళ్లే సమయం రావడంతో క్రిస్టినా ఆనందం వ్యక్తం చేశారు. 

ఈ మిషన్ లో పాల్గొనడం గర్వంగా ఉందని..చంద్రుని పైకి వెళ్తామనే ఆలోచన థ్రిల్లింగా ఉందని పేర్కొన్నారు. అయితే 2024లో అర్టెమిస్ II లూనార్ మూన్ మిషన్ చంద్రునిపైకి వెళ్లనుంది.

Share on Google Plus

About TefZa

This is a short description in the author block about the author. You edit it by entering text in the "Biographical Info" field in the user admin panel.